అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వైస్సార్సీపీ అభ్యర్థు లను, ఎం.పీ. రపాకా ను భారీ మెజారిటీ తో గెలిపించవలసిన అవసరముందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో మీడియా సమావేశంలో శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాట ఇచ్చారు అంటే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్ళీ వచ్చేది వైస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వమే అని నొక్కి చేప్పారు.