తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కాకినాడలో శుక్రవారం చేపట్టిన యువగళం పాదయాత్ర అత్యంత ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ ప్రజాభిమానంతో ముందుకు సాగుతోంది. భారీ స్థాయిలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.