రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మందికి డెంటల్ సంబందిత వైద్య పరిక్షలు చేసి వారికి మందులుచ్చారు.
రామచంద్రపురం లో ఉచిత మెడికల్ క్యాంపు…
![WhatsApp Image 2023-12-10 at 8.30.51 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-8.30.51-PM.jpeg?resize=1080%2C506&ssl=1)