ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటణ చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రైవేట్ భాగాలపై పొరుగు ఇంటి వారు ఇనుప రాడ్ తో దాడి చేసారు. యూపీ లో షాజహాన్ పూర్ జిల్లా రామ్ చంద్ర మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటణ సంభవించింది. ఆ మహిళ పొరుగు ఇంటి సమీపంలో మూత్ర విసర్జన చేసిందని తనను కొట్టారని బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకు తీసుకొని కేసు నమొదుచేసారు. భాదితురాలిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.