బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను మరింత సురక్షితంగా మార్చేందుకు, ఆధునీకరణ చేసేందుకు సుమారూ రూ. 688 కోట్ల రూపాయిలను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు-మైసూర్ హైవేను వాహనదారులకు సురక్షితంగా మార్చేందుకు న్యూస్-18 సెంటర్ రూ.688 కోట్లు వెచ్చించనున్నట్టు వెళ్లడించింది. గత జూలై వరకు బెంగళూరు-మైసూర్ హైవేలో 121 మరణాలు సంభవించాయని తెలిపింది. దాదాపు 400 ప్రమాదాలు జరిగాయని తెలిపింది.