మహేష్ బాబు హీరో గా, శ్రీ లీలా హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించి గుంటూరు కారం సినిమా జనవరి-12-2024న థియేటర్లలో రిలీస్ అయ్యి బాక్స ఆఫీస్ ను బద్దలగొట్టింది. హారిక మరియూ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధా కృష్ణ, తెలుగు చిత్రం గుంటూరు కారం విపరీతమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.
ఒక్క రోజులోనే రూ. 50 కోట్లను తెచ్చిపెట్టింది. ప్రారంభ నివేదికల నుండి గుంటూరు కారం దాని ప్రారంభ రోజున 74.67% తెలుగు ఆక్యుపెన్సీని ఆకట్టుకుంది. మార్నింగ్ షోలలో అత్యధికంగా 74.67% హాజరును నమోచేసుకుంది. ఇది మంచి థియేట్రికల్ రన్కు వేదికగా నిలిచిందని వెళ్లడించారు.