బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపుంలో అతి పురాతనమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగ్గన్న తోట తీర్థ యాత్ర జనాలతో జనసంద్రంగా మారింది. లక్షలాదిమంది జనం ఈ ప్రబల తీర్థాన్ని సందర్శించడం జరిగింది. ఉదయం నుంచి బయలుదేరిన ప్రభలు జగన్ తోటలో కొలువుదీరి అనంతరం తిరిగి వెళ్లడం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముక్కామల, గంగలకుర్రు, వ్యాఘ్యేశ్వరం, గంగలకుర్రు అగ్రహారం, నుంచి వచ్చి న జనాలు ప్రభలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనసంద్రంగా మారిన ప్రబల తీర్థ యాత్ర…
![WhatsApp Image 2024-01-16 at 6.25.31 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-16-at-6.25.31-PM.jpeg?resize=720%2C450&ssl=1)