జగ్గన్నతోట ప్రభల తీర్తం ప్రభలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి ఓ ప్రత్యేకత ఉంది.
120 గ్రామాల ప్రభలు:
కొత్తపేట, అంబాజీపేట, రావులపాలెం, మామిడికుదురు, సఖీనేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు 120 గ్రామాల నుంచి ప్రభల ప్రతిమలను ఊరేగిస్తారు. అవన్నీ అంబాజీపేటలోని జగ్గన్నతోట ప్రాంతానికి చేరుకుంటాయి. కాలువులు, పంట పొలాల నుంచి ఈ ప్రతిమలను తీసుకువెళ్తారు.
పురాణ ఇతిహాసాల ప్రకారం:
పురాణ ఇతిహాసాల ప్రకారం 11 ప్రాంతాలలో పూజలందుకుంటున్న శివడు ఈ ప్రాంతంలోనే శివైక్యం అయ్యాడన్నది ఇక్కడి ప్రజల విశ్వాసం. అంతటి భక్తి సాంప్రదాయల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోను చిత్రీకరించి ప్రభలను ఊరేగించారు.
ముఖ్యమంత్రి ప్రసంగం పై జనసేన నాయకులు సీరియస్ మహిళలను…. అక్క, చెల్లెమ్మలుగా సంభోదిస్తూ మరోపక్క వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్