కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజావారి కోటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను వర్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎం.ఎల్.ఏ. వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురంలో ప్రారంభించిన టోర్నమెంట్ పోటీల్లో 45 టీములు పాల్గొంటాయన్నారు. వాలీబాల్ ఆటగాళ్లకి పుట్టినిళ్లు పిఠాపురమన్నారు.
పిఠాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం…!!!
![maxresdefault (9)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/maxresdefault-9.jpg?resize=610%2C635&ssl=1)