టీం ఇండియా క్రికెటర్ మనోజ్ తివారి క్రికెట్ లో అన్ని ఫార్మేట్ల నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు. బీహార్ తో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రంజీ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని తెలిపారు. గత సంవత్సరంలో క్రికెటర్ నుంచి విరామం తీసుకుంటున్నాన్ని ప్రకటించి తిరిగి రావడం జరిగింది. అయితే ఈసారి మాత్రం నో యూ టర్న్ అని తివారి ఎక్స్ లో తెలిపారు.