క్యాన్సర్ రోగులకు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ సుభవార్త చేప్పింది. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స తరువాత మళ్లి రెండవసారి క్యాంన్సర్ రోగం రాకుండా నిరోధించేందుకు సరికొత్త చికిత్సను విజయవంతంగా కనుగొన్నట్లు క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ వెళ్లడించింది. ఈ టాబ్లెట్లను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటి విలువ కేవలం 100 రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ టాబ్లెట్లు అతి త్వరలోనే అన్ని మెడికల్ షాప్ లకు అందుబాటులోకి వస్తాయని ఈ సంస్థ వెళ్లడించింది.