ప్రముఖ మొబైల్ కంపెని సామ్ సంగ్ సరికొత్త సిరీస్ ను ప్రవేశపేట్టింది. సామంసంగ్ ఎఫ్ 15 5జీ ని మార్చ్ 4వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ లో 6000 ఎం.హెచ్. గల బ్యాటరీ ఉంటుందని తెలిపింది. మీడియాటెక్ డైమన్ సిటీ 6100+ ప్రోసెసర్ ను కలిగుంటుంది. 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ ఇవ్వనున్నట్లు ఈ సంస్థ వెళ్లడించింది. ఈ మొబైల్లో ఎస్.ఏమో.ఎల్.ఈ.డీ. డిస్ప్లే ను తీసుకొచ్చింది.
మార్చ్ 4వ తేదీన లాంచ్ కానున్న సామంసంగ్ ఎఫ్ 15 5జీ…
![WhatsApp Image 2024-02-28 at 5.18.40 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-28-at-5.18.40-PM.jpeg?resize=1080%2C700&ssl=1)