కాకినాడ జిల్లా తుని లో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని కాపు జే.ఏ.సీ. నాయుకులు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర కాపు జే.ఏ.సీ. కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు, తదితరలు మర్యాదపుర్వాకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో శిద్దు నూకరాజు, జంక్షన్ బాబ్జి, వాసిరెడ్డి విరకుమార్, గోపిశెట్టి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.