తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. TDP జాతీయ కార్యదర్శ నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ సమన్వయంలో ఈ సమావేశం...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసినట్టుగా చెబుతున్న లెటర్పై పెద్ద దుమారం రేగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన లెటర్ను రాశారంటూ ఒక సందేశం సోషల్...
కాకినాడ జిల్లాలో దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశానుసారం కాకినాడ క్రైమ్ డిఎస్పి రాంబాబు సూచనల మేరకు ఎల్ హెచ్ ఎం ఎస్...
కాకినాడ మాధవ్ నగర్ వీధిలో పనిచేస్తున్నసామర్లకోటకు చెందిన వరలక్ష్మి (36) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒక ఇంట్లో పనిచేస్తున్న ఆమె అదే ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందడం పలు...
అంబులెన్స్ సదుపాయం లేకపోడంతో శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన బందువులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన కిముడు అద్దన్న అనే వ్యక్తి ఆదివారం అస్వస్థతకు...
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న సేవలు ప్రజలందరికీ చేరువయ్యేలా ప్రజారోగ్య సిబ్బంది దృష్టిపెట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు కోరారు. స్థానిక స్మార్ట్సిటీలో...