కాకినాడ జిల్లా పోలీసులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో 45.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో నలుగురు, కోటనందూరులో ఇద్దరు నిందితులను అదుపులోనికి...
రోడ్ ప్రమాదాలను నివారణకు అయినవిల్లి ఎస్ఐ నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు, అందుకు సంబంధించి ఇటీవల నిభందనలు విధించారు. జిల్లాలో జరుగుతున్న పలు ప్రమాదాలు మైనర్లవల్లనేనని గుర్తించిన పోలీసు...
అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి....
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,...