టి.ఎం.సి. మాజీ ఎం.పి. మహువా మొయిత్రాపై నగదు విచారణ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కుమారుడు దర్శన్ హీరానందానీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సి.బి.ఐ. నిందితులలో...
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇస్తామని ఎర చూపేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కర్ణాటక బీ.జే.పీ. ఆదివారం ప్రధాన ఎన్నికల...
పార్లమెంటు ఎన్నికలకు ముందు త్రిపురలోని ఇండో-బంగ్లా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గట్టి నిఘా ఉంచినప్పటికీ.. అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను బదర్ఘాట్లోని అగర్తల రైల్వే...
ఇస్లామిక్ పవిత్ర గ్రంధం పేజీలను తగలబెట్టిన కేసులో దోషిగా నిర్ధారించిన ఓ మహిళకు పాకిస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించిందని ప్రాసిక్యూటర్ శుక్రవారం తెలిపారు. పాకిస్తాన్ దైవదూషణ...
ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. జరిపిన సోదాల్లో రూ.70,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ...
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బి.పీ.ఎస్.సీ. టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ టి.ఆర్.ఈ. -3 పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలపై జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో 270 మంది అభ్యర్థులను...
మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్తానిక ఇందాపూర్ లోని ఒక వ్యక్తిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గన్ తో కాల్చి దారుణంగా చంప్పేసారు. సమాచారం...
కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్...
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి మండలంలో నానక్రామ్ గూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రతిరోజు 20 లక్షల రూపాయల విలువ...
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని కబ్జా చేశారని తాసిల్దార్ కార్యాలయంలో సర్వే పెట్టుకుంటే అక్కడికి రెవెన్యూ అధికారులతో వెళ్లిన ఆ...