సోమవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో కాకినాడ జోన్ నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా జరుపుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా...
పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్....
విద్యార్థులు తమజ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని...
పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్...
రెండు వారాల్లో గ్రూప్ టు ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేస్తే, ప్రధాన పరీక్షకు చదువుకోవడానికి సమయం ఉంటుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం...
కాకినాడ జిల్లా సామర్లకోట ప్రతిభ పాఠశాలలో సోమవారం ఎల్.కె.జి., యు.కె.జి., 1వ తరగతి చిన్నారులు ఏర్పాటుచేసిన వెజ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పాఠశాల కరెస్పాండెంట్...