కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ శాశ్వత ఇళ్ళు పధకంలో చేపడుతున్న పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమకు అప్పగించని స్థలాలకు...
అన్నవరపు లంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోన శేషకుమారి కుటుంబాన్ని జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్బంగా గ్రామ జనసేన...
ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో వైద్య సిబ్బంది నిబద్దతతో పనిచేసి లోపాలు లేకుండా చూడాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారాజప్ప అన్నారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో...
ఇంజెక్షన్ వికటించడంతో ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ సంవత్సరం...
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎం.డీ.యూ. వాహనాల ద్వారా ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా పంపిణీ చేస్తున నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులో పంపిణీ చేయాలని జే.సీ. సీ.వీ. ప్రవీణ్...
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24లో పొందిపరచబడిన రీతిలో సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి కొన్ని చట్టాలు అమల్లో ఉన్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ...
నల్గొండ జిల్లా లో భువనగురి నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ శాసనస భ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను వలిగొండ మండల కేంద్రా నికి చెందిన...