ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆశావర్కర్లు కనీస వేతనం, వేతనం తో కూడిన మెటర్నిటీ సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు, సిబ్బందిని పెంచి పని భారం తగ్గించాలన్న...
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్ పట్ల ఆర్.పి.ఐ. (అంబెడ్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హర్షం...
ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్వో లు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలుకు తావు...
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆశ వర్కర్లు రేపు విజయవాడలో ధర్నా జరుగుతుండగా ఈ రోజు తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీ.ఐ.టీ.యూ. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్...
కోటాల మంజూరు కోసం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలను మరింత ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని 2004లో ఇచ్చిన తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం...
ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి...
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్రనను పోషస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో గోదావరి...
కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సి.డి.ఎం.ఎ.) గా ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీకేష్ బి లత్కర్ నూతనంగా నియమితులై బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను...
కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు దళిత జాతి...