తక్కువ జీతమే అయినా అపరిమిత సేవలు అందిస్తున్న ఏ.పీ. అంగన్వాడి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర సీ.ఏం. వై.ఎస్. జగన్ మోహన్...
సామర్లకోట పట్టణంలో చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో ఈ...
అచ్చంపేట సెంటర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న తోటలో బీ.సీ. ఎంప్లాయిస్ సమాఖ్య కాకినాడ జిల్లా శాఖ ఏర్పాటు కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలికమేనని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఇప్పటికీ ఉందని సుప్రీంకోర్టు విల్లడించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై...
అంతర్వేదిలో ఘోర సంఘటణ చోటుచేసుకుంది. విహార యాత్ర కోసం అంతర్వేది వెళ్లిన కొత్త దంపతులు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడుకు చెందిన రేలంగి లక్ష్మీనారాయణ...
సామర్లకోట రైల్వే కొత్త సీ.ఎం.పీ. డాక్టర్ గా పీ. చెన్నకేశవరెడ్డి సామర్లకోట రైల్వే ప్రభుత్వ ఆసుపత్రిలో భాద్యతలు స్వీకరించారు. ఈ. సందర్భంగా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ చిన్న...
అమలాపురం మండలంలో శెట్టి బలిజీల వన సమారాధన కార్యాక్రమాన్ని నిర్వహించారు. అయినవిల్లి మండలం శెట్టి బలిజ నాయకులు, యువకులు ముక్తేశ్వరం కూడలు నందు అధిక సంఖ్యలో ఏర్పడ్టారు....
గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్.సి.యమ్ చర్చ్ గ్రౌండ్...
సమాజంలో తలెత్తే సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విశేష కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు....
మామిడికూదురు మండలంలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు అందరూ కలిసి...