దాదాపు రూ. 38 కోట్ల రూపాయిలతో రాజానగరం నియోజరవర్గంలో ఇరిగేషన్ పనులకు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన...
కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు....
జిల్లాలో ఖరీఫ్ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు జల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమలాపురం జిల్లా...
సేవా దృక్పథంతో పనిచేసే రెడ్ క్రాస్ సంస్థకు సహకారం అందిస్తే సామాన్య ప్రజానీకానికి అవసరమైన సేవలు అందించవచ్చని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రెడ్...
జిల్లాలో రాష్ట్రప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను స్థానికులంగా పరిష్కరించి సకాలంలో అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు సమావేశంలో వెల్లడించారు. జిల్లా...
పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారా రామ భీమేశ్వరాలయం ఇంచార్జి కార్య నిర్వహణా అధికారిగా కాండ్రకోట ఆలయ ఈ.వో. గా పనిచేస్తున్న టీ. వెంకట సూర్యనారాయణకు అదనపు...
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిపై ఉందని కాకినాడ సిటీ...
జిల్లాలోని జగనన్న కాలనీలలో వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 15 వేల మంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేసేందుకు రానున్న రెండు మాసాల్లో మెగా హౌసింగ్ డ్రైవ్ చేపట్టి...