నేపాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది, ఈ ఘటనలో 65 పైగా పౌరులు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. 6.4 తీవ్రతతో ఇది సంభవించినట్టు తెలుస్తోంది. భారీ...
పాలస్తినా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు నిరసనగా సీ.ఐ.టీ.యు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో...