కాకినాడ జిల్లాలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మరింత పోషకాహారం అందించే విధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిన్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన...
పేద, బడుగు వర్గాలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యత్రను దేశ వ్యాప్తంగా మొదలు...
పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్...
పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, రాజ నీతజ్ఞుడుగా స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రిగా భారత దేశ ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని జిల్లా...
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ...
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనికి ప్రవేశించడంతో ఈ నెల 5 నుంచి 9వ తేదీల మధ్యలో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు...
తెలుగు ప్రజల గొప్పతనానికి నిదర్శనం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు చేసిన పోరాట ప్రతిభను ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మున్సిపల్ చైర్...
విజయనగరం జిల్లాకొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతిచెందిగా 50 మంది చికిత్స పొందుతున్నట్టు అదికారులు వెల్లడించారు. గుంటూరు –...
షెడ్యూల్ పరిశ్రమలు లో పని చేసే కార్మికులందరికీ కనీస వేతన చట్టం ద్వారా వేతనాలు పెంచాలని, తూర్పు గోదావరి జిల్లా ఎయఫ్టియు ప్రధాన కార్యదర్శి బొత్స ఏసుబాబు...
మహారాజశ్రీ రైల్వే డిఆర్ఎం వారి దివ్య సముఖమునకు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ రాసుకున్న దరఖాస్తు విన్నపాన్ని అందించారు. సామర్లకోట రైల్వే...