WhatsApp Image 2023-12-02 at 4.52.31 PM
National

ఐ.సి.డి.ఎస్ కు 80 లక్షలు సహాయం…

కాకినాడ జిల్లాలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మరింత పోషకాహారం అందించే విధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిన్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన...
OIP
National

వికాసిత్ భారత్ యాత్రకు కలిగిన ఆటంకం…

పేద, బడుగు వర్గాలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ యత్రను దేశ వ్యాప్తంగా మొదలు...
IMG-20231126-WA0002
National

పశ్చిమ గోదావరి జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్...
IMG-20231114-WA0003
National

పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను నిర్వహించినజిల్లా కలెక్టర్…

పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, రాజ నీతజ్ఞుడుగా స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రిగా భారత దేశ ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని జిల్లా...
IMG-20231108-WA0016
National

విద్యాసంస్థల బంద్ విజయవంతం… సంపూర్ణంగా బంద్ ప్రకటించిన విద్య సంస్థలు…

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ...
IMG-20231104-WA0003
National

తమిళనాడులో భారీ వర్షాలు…

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనికి ప్రవేశించడంతో ఈ నెల 5 నుంచి 9వ తేదీల మధ్యలో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు...
WhatsApp Image 2023-11-01 at 8.48.27 PM
National

తెలుగు వారి గొప్పతనానికి నిదర్శనం పొట్టి శ్రీరాములు…

తెలుగు ప్రజల గొప్పతనానికి నిదర్శనం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు చేసిన పోరాట ప్రతిభను ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మున్సిపల్ చైర్...
News Crime National

విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొని 12 మంది మృతి

విజయనగరం జిల్లాకొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతిచెందిగా 50 మంది చికిత్స పొందుతున్నట్టు అదికారులు వెల్లడించారు. గుంటూరు –...
WhatsApp Image 2023-10-14 at 7.42.00 PM
National

పరిశ్రమల్లో కనీస వేతన సవరణ జరగాలి.. ఎయఫ్టియు జిల్లా కార్యదర్శి ఏసుబాబు..

షెడ్యూల్ పరిశ్రమలు లో పని చేసే కార్మికులందరికీ కనీస వేతన చట్టం ద్వారా వేతనాలు పెంచాలని, తూర్పు గోదావరి జిల్లా ఎయఫ్టియు ప్రధాన కార్యదర్శి బొత్స ఏసుబాబు...
WhatsApp Image 2023-10-14 at 2.25.16 PM
National

రైల్వే డిఆర్ఎం కు విన్నప దరఖాస్తు అందించిన నూతలపాటి అప్పలకొండ ….

మహారాజశ్రీ రైల్వే డిఆర్ఎం వారి దివ్య సముఖమునకు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ రాసుకున్న దరఖాస్తు విన్నపాన్ని అందించారు. సామర్లకోట రైల్వే...