News

50 రోజులు గడచినా నిరూపించలేకపోయారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ నిరశన చేపట్టారు. రాష్ట్రంలో...
News Crime National

విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొని 12 మంది మృతి

విజయనగరం జిల్లాకొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతిచెందిగా 50 మంది చికిత్స పొందుతున్నట్టు అదికారులు వెల్లడించారు. గుంటూరు –...
News Political

వైఎస్‌ఆర్‌సీపీ పాలనకు చమరగీతమే ఉమ్మడి కార్యాచరణప్రదాన ఎజెండా

వైఎస్‌ఆర్‌సీపీ పాలనకు చమరగీతమే తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణే ప్రధాన ఎజెండా అని ఆ పార్టీల సమన్వయ కర్త మాజీ మంత్రి కొల్లు రవీంద్ర...
News Crime

కేరళలో వరుస బాంబు పేలుళ్లు

కేరళ కాలామస్సేరిలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినగా 36 మంది తీవ్రగాయాలపాలయ్యారు. కొచ్చిలోని ఓ క్రిష్టియన్‌ కన్వెన్షన్‌ హాల్లో మూడు వరుస...
News

పెద్దాపురంలో డ్వాక్రా బజార్

పెద్దాపురంలో నూతనంగా డ్వాక్రా బజార్‌ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలచే తయారు చేయబడిన ఉత్పత్తులు తక్కువ ధరలకే లభించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేశారు. ఈ బజార్‌ను మున్సిపల్...
News Crime

ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లపై దాడికి తెగబడ్డారు....
News Political

నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లపూ భారత విద్యార్ధి ఫెడరేషన్‌ నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా...
News Political

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉన్నాం

చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ అన్నారు. 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతుందని తెలియజేశారు....
News

సమన్వయంపై సర్వత్రా ఆసక్తి

తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ సమావేశం పట్ల రాజకీయ విశ్లేషకులు సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. 29న కాకినాడలో జరగనున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో రాబోయో ఎన్నికలకు...
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో...