మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ నిరశన చేపట్టారు. రాష్ట్రంలో...
విజయనగరం జిల్లాకొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతిచెందిగా 50 మంది చికిత్స పొందుతున్నట్టు అదికారులు వెల్లడించారు. గుంటూరు –...
కేరళ కాలామస్సేరిలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినగా 36 మంది తీవ్రగాయాలపాలయ్యారు. కొచ్చిలోని ఓ క్రిష్టియన్ కన్వెన్షన్ హాల్లో మూడు వరుస...
పెద్దాపురంలో నూతనంగా డ్వాక్రా బజార్ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలచే తయారు చేయబడిన ఉత్పత్తులు తక్కువ ధరలకే లభించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేశారు. ఈ బజార్ను మున్సిపల్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై దాడికి తెగబడ్డారు....
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లపూ భారత విద్యార్ధి ఫెడరేషన్ నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా...
తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ సమావేశం పట్ల రాజకీయ విశ్లేషకులు సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. 29న కాకినాడలో జరగనున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో రాబోయో ఎన్నికలకు...
పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో...