WhatsApp Image 2023-10-25 at 7.00.00 PM
News Education / Career

ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ సిలబస్ కు రోడ్ మ్యాప్ సిద్ధం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్...
WhatsApp Image 2023-10-25 at 6.22.16 PM
News

డిసిసి బ్యాంక్లో సమాచారం లేక వేలం పాట రద్దు…

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి పాట దారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం బ్యాంక్ అధికారులు తెలియజేయని కారణంతో...
1000040891
News

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ అంబేద్కర్ సేవలకు డి.ఎస్పీ. ఆధ్వర్యంలో సన్మానం…

మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కే.బీ. అంబేద్కర్ చేస్తున్న సేవలను గుర్తించి కాకినాడ డివిజన్ కు చెందిన పోలీసులు అంబేద్కర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ దంపతులను...
News

గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు: ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్

పెద్దాపురం సీఐ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా...
11
News

కళాశాలల అభివృద్ధి కి రూ.7.10 కోట్ల నిధుల కేటాయింపు

విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని , విద్యపై పెట్టే పెట్టుబడి రేపటి తరాలకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఎస్.వీ.వీ....
News

14 మందితో తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ

తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. TDP జాతీయ కార్యదర్శ నారా లోకేష్‌, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సమన్వయంలో ఈ సమావేశం...
1000039995
News

8000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్‌

 రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం...
News Political

తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం

23న మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్‌లో నాయకుల బేటీ 2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం – జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని...