రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్...
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి పాట దారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం బ్యాంక్ అధికారులు తెలియజేయని కారణంతో...
మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కే.బీ. అంబేద్కర్ చేస్తున్న సేవలను గుర్తించి కాకినాడ డివిజన్ కు చెందిన పోలీసులు అంబేద్కర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ దంపతులను...
పెద్దాపురం సీఐ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా...
విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని , విద్యపై పెట్టే పెట్టుబడి రేపటి తరాలకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఎస్.వీ.వీ....
తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. TDP జాతీయ కార్యదర్శ నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ సమన్వయంలో ఈ సమావేశం...
రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం...