మోడీ గద్దె దిగాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం… -తాటిపాక మధు, కుండ్రాపు రాంబాబు-
మోడీ చేపడుతున్న కార్మిక రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేస్తున్న మహా ధర్నాకు మద్దతుగా విజయవాడలో జరుగుతున్న రెండువ రోజు ధర్నాకు రాజమండ్రి...