మహిళల సాధికారతకు శ్రమించిన జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ 32వ డివిజన్,...
కేంద్ర ప్రభుత్వ విధానాలపై భారత కమ్యునిస్ట్ పార్టీ, ఇతర పార్టీల నాయకుల సమన్వయంతో శుక్రవారం నిరసన తెలియజేశారు. కాకినాడ టౌన్ రైల్లే స్టేషన్ సమీపంలో నినాదాలు చేస్తూ...
అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర బీ.సీ. సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి...
కాకినాడ 16వ డివిజన్లో రూ.44 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గోగుదానయ్యపేట 16వ...
పీ. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో నిరశన తెలియజేశారు. మండల తెలుగుదేశం – జనసేన...
భారీ వర్షం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా పర్యటను రద్దు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మాంబట్టు వద్ద రాష్ట్ర...
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిసెంబర్ 8 నుంచి నిరవదిక సమ్మెకు అంగన్వాడీ వర్కర్స్ సన్నద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసిపి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా...