‘పేద విద్యార్థుల పేరుతో విద్యా శాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు....
పేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఒక సాధనంగా దోహదపడుతుందని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మోటూరి మంగతాయారు పేర్కొన్నారు. స్థానిక మహిళ...
కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ బైక్ లను వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అస్త వ్యస్త దోరణి కారణంగా రాష్ట్రానికి అపార నష్టం కలిగుతుందని జన సేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్...
తడి చెత్త నుంచి కంప్రస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా తోడ్పాటు లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు...
పార్టీ కార్యకర్తలు రాజకీయ సైద్దాంతిగా అవగాహనతో ఉండాలని దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ...
తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. హైదరాబాద్లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్...
జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్కు రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు అంబేద్కర్...