సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు...
ఎలక్షన్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు, మాజీమంత్రి...
పోస్టర్ను ఆవిష్కరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారాము కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో… అక్టోబర్ 18వ తేదీ...
ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు....
దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచి, దళితులను చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం ఉన్నత పదవులు కనిపిస్తున్నాదని, మాజీ మంత్రివర్యులు...
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో స్థానం సంపాదించుకున్న ముగ్గురు పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్...