మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధం పై ఉద్యమం జరుగుతోందని కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. ...
వైఎస్ఆర్ కుటుంబం వల్లే ఎన్నడూ లేని విదంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, సమాచార మంత్రి చెల్లుబోయిన వేనుగోపాల...
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు లో రాజమండ్రి జైలు లో ఉన్న టీ.డీ.పీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతతో ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చిందని...
రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గ్రుహ ఆవిష్కరణ.. పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎన్నడూ...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఉదయం ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఘాటుగా స్పంధించారు. జనసేన పార్టీ అధినేత వర్థమాన సినీ నటుడు పవన్...
దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు....
ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా...