17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ డి. గుకేష్ ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ విజయం అతనికి ఈ ఏడాది చివర్లో...
తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సర్కిల్ 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యానికి...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో YSR మెమోరియల్ 56వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్స్ ఖో-ఖో ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ...
కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజావారి కోటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను వర్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి,...
టెస్టు జట్టులో డేవిడ్ వార్నర్ పాత్రను స్టీవ్ స్మిత్ సమర్థంగా చేపట్టడంపై స్టార్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్...
ఢిల్లీలో ప్రెసిడెంట్ ముర్ము జాతీయ క్రీడా గౌరవాలను ప్రదానం చేయడంతో మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి భారత రాష్ట్రపతి...
అఫ్ఘానిస్థాన్తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల T20I సిరీస్కు BCCI ఎట్టకేలకు జట్టును ప్రకటించింది. ఆట యొక్క పొటి ఫార్మాట్ కోసం రోహిత్...
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అసాధారణమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో మైదానం పై తమదయిన ఆటలను కొనసాగిస్తున్నారని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇటీవల...
సామర్లకోట పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల డి.ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్లో రెండవ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్యోతి...
రాష్ట్ర యువతలో చైతన్యాన్ని , పోటీ తత్వాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినుత్నాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆడుదం ఆంద్ర అనే...