భారతదేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీ.జే.పీ., టీ.డీ.పీ. లు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు,...
ఏ.పీ. లో ఆస్తి పన్నుల చెల్లింపు గడువు జూన్ నెలతో ముగుస్తున్నందున 10శాతం రాయితీతో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వం కోరింది....
కాకినాడ రూరల్లో థర్డ్ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా...
కాకినాడ వీధుల్లో కాల్వలు ప్రవహించక పోవడం వలన కురుస్తున్న వర్షాలకు మురుగు బురద పలు వ్యర్థాలతో రోడ్ల మీదకు చేరుతున్న దుస్థితి తీవ్రంగా ఉందని పౌర సంక్షేమ...
స్మార్ట్ సిటీలో సెప్టెంబర్7నుండి క్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేశ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేశ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం...
ఆంధ్రప్రదేశ్లో 19 మంది సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులను బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2004 బ్యాచ్ ఐ.ఏ.ఎస్....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం వేద మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం,...
స్మార్ట్ సిటీ అయిన కాకినాడ నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటవుతున్నప్పటికీ నగర పాలక సంస్థ ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం తగదని...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పవన్ ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉన్నారు,...