సామర్లకోట రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ పాయింట్స్ మాన్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ సింగ్ కు సీనియర్ పాయింట్స్ మాన్ గా పదోన్నత స్థాయిని దక్కించుకున్నారు. దానితో...
కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొత్త ఓటర్లను నమోదు చేయడంలో తగినన్ని పత్రాలు లేనందున బిఎల్వోలు ఓట్ల నమోదును జాప్యం చేస్తున్న...
కాకినాడలో పారిశుద్ధ్య పనులను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పరిశిలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య...
తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్...
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్ బాండ్ల...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు....
కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే...