WhatsApp Image 2024-01-11 at 2.18.10 PM
Kakinada

అసిస్టెంట్ పాయింట్స్ మాన్ రాజేష్ కు పదోన్నత స్థాయి…

సామర్లకోట రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ పాయింట్స్ మాన్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ సింగ్ కు సీనియర్ పాయింట్స్ మాన్ గా పదోన్నత స్థాయిని దక్కించుకున్నారు. దానితో...
OIP (1)
Kakinada

పత్రాలు లేనివారికి ఓటు హక్కులేదా…!!!

కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొత్త ఓటర్లను నమోదు చేయడంలో తగినన్ని పత్రాలు లేనందున బిఎల్వోలు ఓట్ల నమోదును జాప్యం చేస్తున్న...
10.-Municipal-Workers
Kakinada

పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడండి -నరసింహారావు-

కాకినాడలో పారిశుద్ధ్య పనులను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పరిశిలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య...
1090763-anganiwadi
Kakinada

రిలే నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్ వాడీలు…

తమ న్యాయమయిన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలను కాకినాడ కలక్టరేట్ ఎదుట సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్ది,...
WhatsApp Image 2024-01-06 at 4.15.17 PM
Kakinada

సీ.ఎం. పర్యటనతో కాకినాడకు రూ. 2 కోట్లు వృదా… -మాజీ ఎమ్మెల్యే కొండబాబు-

తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌...
WhatsApp Image 2024-01-06 at 3.42.09 PM
Kakinada

దొంగబిల్లులతో రూ.108 కోట్లు స్వాహా….

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్‌ బాండ్ల...
Kakinada

ఘనంగా సంక్రాంతి సంభరాలు…

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంభరాల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
WhatsApp Image 2023-12-29 at 4.16.53 PM
Kakinada

షోకాజ్ నోటీసులు ధగ్నం చేసిన సమగ్రశిక్షా ఉద్యోగులు…

తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏ.పీ. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం...
jn
Kakinada

పించను పెంపు ఇక్కడి నుంచే ప్రారంభం… -ద్వారంపూడి-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు....
vanga
Kakinada

50 లక్షల రూపాయల నిధులతో సచివాలయ నిర్మాణం…

కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే...