కాకినాడ జిల్లాలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్.ఐ. లను బదిలీ చేస్తున్నట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎం.వీ.వీ....
కాకినాడ సిటీ జగన్నాథపురంలో వంగవీటి మోహన రంగా 35వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి...
ఈనెల 26న వంగవీటి మోహన్ రంగా జన్మదినవేడుకల సందర్భంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో నిర్వహించ తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల...
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెకు ఐక్యవేదిక పూర్తి మద్దతునిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ ప్రకటించారు. ఆయన కాకినాడలోని ధర్నా చౌక్...
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన కాకినాడలో 3వ రోజుకి చేరుకుంది. ఇందులో భాగంగా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం...
కాకినాడలో జరగబోయే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం (S.V.E.E.P.) లో భాగంగా ఈనెల 20వ తేదీన బైక్ ర్యాలీను నిర్వహిస్తున్నట్లు ఆ నగరపాలక...
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్య జనాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచేందుకు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ...