కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు గడిచిన సందర్బంగా కాకినాడలోని సూర్యకళ మందిరంలో ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ భారీ సభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ...
కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే...
దేశం కోసం సరిహద్దుల్లో అహోరాత్రులు శ్రమిస్తున్న దేశ సైనికుల సంక్షేమార్గం డిసెంబర్ 7 తేదీన ఆర్మీ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా...
కాకినాడ కలెక్టరేట్లో బెనెట్ క్లబ్ వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాక్రమాన్ని నిరవహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా...
మించౌంగ్ కారణంగా పంట నష్టపోయిన రైతులను మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి అన్యాయం చేస్తున్నారని బీ.జే.పీ. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము...
కొవ్వూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) క్రింద మండలానికి 5 కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు రాష్ట్ర హోం, విపత్తుల...
61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా భానుగుడి పోలీస్ కన్వెన్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్...
మిచ్చాంగ్ తుఫాన్ కు గురయిన కాకినాడ జిల్లాలో సామర్లకోట,జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పంట పొలాలను సిపిఐ జిల్లా బృందం పరిశీలించింది. చేతికి అందించిన రైతు పంటలు నేలపాలై...
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వారం రోజుల నుండి వేటకు వెళ్ళని మత్స్యకారులు పోషణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ తెలిపారు....
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను కాకినాడ స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించారు.ఈ కార్యాక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి...