కాకినాడ జల్లా కాకినాడ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం లోకి చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు ఫైబర్ బోటు బోల్తాపడింది. ఆ ప్రమాదంలో ఇద్దరు...
కాకినాడ కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి...
పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామ శివారు వుప్పర గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటాకు ఇళ్ళు దగ్ధమై...
కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో...
సామర్లకోట-కాకినాడ ప్రధాన రహదారిలో మామిల్లదొడ్డి వంతెన సమీపాన అయిదుగురు ప్రయాణికులతో కాకినాడ వెళుతున్న ఆటోను కాకినాడ నుంచి పెద్దాపురం వెళుతున్న వేగనార్ కారు అతివేగంగా ఢీకొంది. ఈ...
సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ గదిలో ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో లేబర్ గదిలో ఉన్న ప్రిజ్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో...
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికెట్టి, యువతను ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక యాక్షన్ టీంలు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిలో భాగంగానే...
ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా యువకులు మాత్రమే మృతి చెందడం, కాళ్ళు, చేతులు పోగొట్టుకోవడం జరుగుతున్నందున వారిని ప్రమాదాల భారిన పడకుండా అదుపుచేసే విషయంలో తల్లిదండ్రులు భాధ్యత...