OIP
Kakinada

గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

తాళ్లరేవు మండలం గోపులంక గ్రామ సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కోరంగి సబ్‌ ఇనస్పెక్టర్‌...
WhatsApp Image 2023-10-21 at 6.50.37 PM
Kakinada

కాకునాడలో ప్రారంభం కానున్న బాహుబలి ఎగ్జిబిషన్…

దసరా పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బాహుబలి భారీ ఎగ్జిబిషన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు ప్రారంభించారు. బాహుబలి...
WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ...
News Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావుని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...
Andhra Pradesh News

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

అమలాపురం మండలం , రెడ్డిపల్లి లో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది...
WhatsApp Image 2023-10-19 at 5.34.09 PM
Andhra Pradesh

పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ అసహనం…. శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలకు షోకాజ్ నోటీస్, ఇద్దరు...

పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది అలసత్వం పై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన ఒకటవ సర్కిల్...
News India Andhra Pradesh Political

ఇంటర్నేషనల్ బెకాలారెట్ పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేయబోతున్నారు

‘పేద విద్యార్థుల పేరుతో విద్యా శాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు....