కాకినాడలో జర్నలిస్టులు ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సూర్య కళామందిర్ లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ జె....
త్రైపాక్షిక పొత్తులో భాగంగా టీ.డీ.పీ. కి విశాఖపట్నం లోక్సభ స్థానం కేటాయించిన నేపథ్యంలో ఆ సీటును తమకు అప్పగించేలా ఎన్నికల భాగస్వామిని ఒప్పించాలని బీ.జే.పీ. రాష్ట్ర శాఖ...
ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీ.ఐ.వో....
పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు సచివాలయం వద్ద కుప్ప కూలిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… అమలాపురంలోని పోస్టల్...
కడప లోక్సభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎం.పీ. వై.ఎస్. అవినాష్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిల పోటీపడగా, కేంద్ర మాజీ మంత్రులు...
ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటే దివ్య ఔషధం మని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు క్రమబద్ధమైన ఓటరు...
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శంఖవరం మండలం కత్తిపూడిలో ట్యాంకర్ అనుకోకుండా పేలింది. దానితో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ కు...
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఊహించిన విధంగానే పార్లమెంట్ నియోజకవర్గానికి జేఎస్పీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరీని ఖరారు చేశారు. ప్రస్తుత...
ఎట్టకేలకు అవిభక్త ప్రకాశం జిల్లాలో దర్శి అసెంబ్లీ, ఒంగోలు లోక్సభ అభ్యర్థులను టీ.డీ.పీ. ప్రకటించింది. ఒంగోలు ఎం.పీ. స్థానానికి ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి పసుపు పార్టీలో చేరిన...
సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు....