ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టును ఆశ్రయించారు....
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాద సంఘటనా ప్రాంతాన్ని, బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (శుక్రవారం) పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్ షెడ్యూల్ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం...