మధ్య ప్రదేశ్ లో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా… 4గురు మృతి…
మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఆలయానికి భక్తులను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో ఇద్దరు బాలికలు, పలువురు మహిళలు...