కాకినాడ వీధుల్లో కాల్వలు ప్రవహించక పోవడం వలన కురుస్తున్న వర్షాలకు మురుగు బురద పలు వ్యర్థాలతో రోడ్ల మీదకు చేరుతున్న దుస్థితి తీవ్రంగా ఉందని పౌర సంక్షేమ...
జూన్ 7న రాయ్పూర్లో ముగ్గురు పశువుల రవాణాదారులను చంపిన ఆరోపణపై మూక దాడికి సంబంధించి 23 ఏళ్ల యువకుడిని ఛత్తీషర్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు....
స్మార్ట్ సిటీలో సెప్టెంబర్7నుండి క్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేశ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేశ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం...
అస్సాంలో వరద పరిస్థితులు శుక్రవారం భయంకరంగా ఉన్నాయి. అనేక జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు వరదలో కొట్టుమిట్టాడుతున్నారని అధికారులు నివేదించారు. రాష్ట్రంలో గత కొన్ని...
ఖాదూర్ సాహిబ్ ఎం.పీ. గా ఎన్నికైన అమృతపాల్ సింగ్ నిర్బంధాన్ని ఒక సంవత్సరం పొడిగించడాన్ని ఎస్.ఏ.డీ. చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా వ్యతిరేకించారు. పంజాబ్ ప్రభుత్వ...
ఆంధ్రప్రదేశ్లో 19 మంది సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులను బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2004 బ్యాచ్ ఐ.ఏ.ఎస్....
మిథనాల్ మిక్స్డ్ అరక్ తాగి కల్లకురిచి జిల్లాకు చెందిన 34 మంది మృతి చెందారని, ఘటనను అరికట్టడంలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై కఠిన...
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 25 మంది మరణించగా, 60 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే...
కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన బాయ్ఫ్రెండ్తో విడిపోయిన తర్వాత ఆన్లైన్ ట్రోలింగ్కు గురై ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతి విద్యార్థిని అయిన టీనేజ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం వేద మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం,...