ధనుష్ తదుపరి రాయాన్ చిత్రంలో పెద్ద స్క్రీన్లపై కనిపించనున్నారు. ఇది నటుడిగా అతని 50వ చిత్రాన్ని సూచిస్తుంది మరియు రాబోయే చిత్రం కూడా అతని రెండవ దర్శకుడు....
కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని వేడుకను కాకినాడ జర్నలిస్టులు అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్...
తమిళనాడు రాష్ట్రంలో ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. జూన్ 4 తర్వాత ఉనికిని కోల్పోతుందని, అన్ని పార్టీ క్యాడర్లు ఎ.ఎమ్.ఎం.కె. నేత టిటివి దినకరన్ వైపు...
దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఓవైపు రాజకీయ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు ఇంకా అంటరానితనం సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంబేద్కర్...
కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం గడ్డిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు....
అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఫర్నిచర్ వ్యాపార రంగంలో పేరుగాంచిన వాయుపుత్ర ఫర్నిచర్ షోరూం వారు తమ నూతన బ్రాంచ్ వాయుపుత్ర ఫర్నిచర్ మెగా డిస్ప్లే...
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థిగా చంద్రబాబు సన్నిహితుడు అయిన మండవ వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. భట్టి సతీమణి నందిని ఇవ్వకుండా, పొంగులేటి...
కాకినాడలో జర్నలిస్టులు ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సూర్య కళామందిర్ లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ జె....
కేరళలోని విద్యావంతులైన యువకుల వలసలపై ఇన్ఫోసిస్ మాజీ సీ.ఎఫ్.ఓ., ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్ మోహన్దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర అతిపెద్ద విషాదంగా పేర్కొంటూ...