హన్మకొండ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వడ్డేపల్లి చర్చి సమీపంలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు...
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారిగా స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.పీ. కొత్తకోట శ్రీనివాస రెడ్డి దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన...
భారత రాష్ట్ర సమితి పార్టీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పార్టీని వీడి తన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్లోకి...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు బి.ఆర్.ఎస్. పార్టీ ప్రమేయం ఉందని...
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బీ.ఆర్.ఎస్. నాయకురాలు కే. కవితను ఏప్రిల్ 9...
బీ.ఆర్.ఎస్. నేతల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు దిగజారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎం.పీ. వీ. హనుమంత రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ…...
ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతారని ఎవరూ చెప్పుకోవడం లేదు కానీ… తాను మాత్రం పార్టీ మారడం లేదని బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని మీడియాకు సమాచారం ఇచ్చారు....
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని మరో షాక్ తగిలింది. ఈడి ఆమెను అరెస్ట్ చేసిన్నట్లు బహిర్గతంచేసింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ...
హైదరాబాద్ లో హైప్రొఫైల్ సీటు లోక్సభ ఎన్నికలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తుంది. హైదరాబాద్ లో బీజేపీ తరుపున లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్లు కొంపెల్ల మాధవి లత...