భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రదానం చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్ మరియు పి.వి. నరసింహారావు, ప్రముఖ భారతీయ...
సిందూర్ ధరించడం వివాహిత మహిళ యొక్క మతపరమైన విధి అని ఇండోర్ కుటుంబ న్యాయస్థానం పేర్కొంది. అయితే భర్త యొక్క వైవాహిక హక్కులను పునరుద్ధరిస్తుంది. ఐదేళ్ల క్రితం...
ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డి. అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను...
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ఉన్నత న్యాయవ్యవస్థలో లింగ అసమతుల్యతను నొక్కిచెప్పారు. రాజ్యాంగం వచ్చిన 68 సంవత్సరాల తర్వాత 2018లో అత్యున్నత న్యాయస్థానంలో ఆమె నియామకం...
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు రాజకీయ నాయకుల ప్రచారాలకు ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలను ముద్రించాలని జిల్లా రెవెన్యూ...
గ్లోబల్ పీస్ యూత్ కమిటీ 5వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో చేసిన సేవలను గుర్తించి పురస్కారాలను...
కిస్మిస్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిస్మిస్ లను ఒక గ్లాసు నీటీలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపునులు...
ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ… అరుణ్ మా టీమ్ లో విశిష్టమైన...
భారతదేశం ప్రస్తుతం హనీమూన్ దశలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2024లో బ్రెండే మాట్లాడుతూ… ఒక దేశం...
సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం...