రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని...
సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో మహారానీ కళాశాల సమీపాన జగనన్న కాలనీ ఎదురుగా రాజమండ్రీ నుంచి సామర్లకోట కి ఇసుక...
కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల సమన్వయంతో, సేవా స్ఫూర్తి లక్ష్యంగా రంగానాడు ఆవిర్భావం జరిగిందని రాధా రంగా రాయల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంచాల...
నిరుద్యోగ యువతకు చట్టసభల్లో స్థానం దక్కించుకోవాలంటే యువతరం మేలుకుని బర్రెలక్క@శిరీషాను గెలిపించుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకి హైకోర్టు ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మద్యంతర బెయిల్పై రాజమండ్రి కేంద్ర ఖారాగారం...
రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయం ఎండమావిలా తయారైంది. అక్కడక్కడా ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నట్టు వైషమ్యాలు మిన్నంటుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులతో...
పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. క్షతగాత్రులకు, అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కళాశాల ఆవరణలో...
వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉక్కు పోటుకి రాజకీయ పార్టీలు ప్రభావితం కానున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ జపం విశాఖ వాసులకు కొంత ప్రతిష్టగా మారే...