పోలీస్ బాస్ల బాటలో సిబ్బంది నడుచుకుంటున్నారా… అంటే లేదనే చెప్పక తప్పదు. అందుకు కారణాలు కోకొల్లలు. ఒక్క గంజాయి అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారాన్నే పరిశీలిస్తే…...
రాష్ట్రంలో రవాణా రంగంలో ఆటోలు కీలకపాత్ర వహిస్తున్నాయిని ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్నారని వారందరరకి సంక్షేమ బోర్డు...
వైద్యలు కూర్చునేందుకు కుర్చీలు లేవు… మందులు నిల్వ చేసేందుకు వసతి లేదు… లేబరేటరీ ప్రసక్తే లేదు… ఇక ప్రసవాల ప్రస్తావనే లేదు. సిబ్బంది కూర్చోవటానికి ఆవాసం లేదు…...
అక్రిడిటేషన్ తో ప్రమేయం లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్లందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర పౌర సమాచార , బీ.సీ. సంక్షేమ శాఖామంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను...
వంటకాల్లో ఘాటు రప్పించే ఉల్లిని కోస్తేనే కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయనుకుంటారు. దాని ధర విన్నా గుండె గుభేల్ మంటుంది. మార్కెట్లో ఉల్లిధర రూ.70 నుంచి రూ.80...
సామర్లకోట మండలం మాధవపట్నం సమీపాన సర్పవరం రైలు గేట్ ను లారీ కంటైనర్ వేగంగా ఢీకొనడంతో గేట్ విరిగిపోయింది. ఫలితంగా గేట్ సాంకేతిక లోపానికి గురయ్యి సిగ్నలింగ్...
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.11.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఎమ్మారై యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ప్రారంభించగా,...
సామర్లకోటలో ఒక ఆంబోతు బీభత్సం సృష్టించింది. కనబడిన వారందరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని వీర్రఘవపురంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9 గంటల...
జీజీహెచ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, ఎం.పీ. వంగ గీతా విశ్వనాధ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్...
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు....