అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబుకి డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఈ.వో. గా నియమిస్తున్నట్లు...
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు....
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుంటుపడ్డ ఐఈసీ కార్యక్రమాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజనలో భాగంగా ఏర్పడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు...
ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస...
దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహంచి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్...
కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని...
కాకినాడ డీ.ఈ.వో. ఆఫీసు వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి ఆర్.జే.డీ. కి వినతిపత్రం అందించారు....
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 3 వ కొనసాగించారు. ఈ సందర్భంగా...
రాబోయే 2024-25 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సును జిల్లా యంత్రాంగం, బ్యాoకర్ల సమన్వయంతో నిర్ణయించిందని జిల్లా జాయింట్...