లారీ స్టాండ్ ఆఫీసులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట నిర్వహిస్తున్నారని అందిన సమాచారం ప్రకారం సామర్లకోట పోలీసులు సామర్లకోట పట్టణ పరిధిలో గల గాంధీనగర్...
మచిలీపట్నంలోని తాళ్ళపాలెం బీచ్ లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. నూజివీడుకు చెందిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మచిలీపట్నం సముద్రంలోకి దిగి కొట్టుపోయారు. నీటిలోకి దిగి సముద్ర...
మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్ర పటానికి స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం., ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా...
కాకినాడపటణం శాంతి నగర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఋతుక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా...
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు....
సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు...