మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలిలో కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ లోపల నాలుగు బాయిలర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన డోంబివిలి...
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు వద్ద హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడున్నవారు తెలిపారు....
సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ SQ321 లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుండి సింగపూర్కు 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బయలుదేరుతుండగా మంగళవారం అక్కడ జరిగిన అల్లకల్లోలంతో...
జమ్మలమడుగు నియోజకవర్గంపెద్దముడియం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకంది. మండల పరిధిలోని ఉప్పలూరు గ్రామం శివారులో మంగళవారం ఒకేసారి 9 నెమళ్ళు వాగు పక్కన మృతి చెంది ఉన్నాయి....
పూరీ లోక్సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంబిత్ పాత్రా, భగవాన్ జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని సూచించడం వివాదానికి దారితీసింది....
బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం నాడు భారీ పొగమంచుతో పర్వతాలను దాటుతుండగా కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ను ఉటంకిస్తూ ఒక నివేదిక తెలిపింది....