కేరళా రాష్ట్రంలోని పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో కేరళ అప్రమత్తమైంది. ఈ జిల్లాల్లో...
మే 20వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి షోపియాన్, అనంత్నాగ్లలో జరిగిన ఉగ్రదాడుల్లో భారతీయ జనతా పార్టీ...
డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ధారుణ విషాదం జరిగింది. గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ...
దాదాపు 137 మంది ప్రయాణికులతో అబెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక లోపంతో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరువనంతపురం-బెంగళూరు సర్వీస్ మధ్యలో...
హర్యానాలోని నుహ్ సమీపంలో శనివారం ఉదయం ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ప్రయానికులతో ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకొని పది...
అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై ఆరోపించిన దాడి కేసులో కౌంటర్-ఫిర్యాదును దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎం.పీ. ఒత్తిడిని సృష్టించే ప్రయత్నంలో...
సవుక్కు శంకర్ వివాదాస్పద ఇంటర్వ్యూను ప్రసారం చేయడంపై కేసు నమోదయ్యిన విషయం తెలిసిందే. అయితే కేసులకు సంబంధించి ఇప్పటికే అరెస్టయిన నేపథ్యంలో రెడ్-పిక్స్కు చెందిన యూట్యూబర్ జి....
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో నివసిస్తున్న 80 ఏళ్ల లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఆమె పేరు మీద ఉన్న...
బహిరంగ ర్యాలీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేసినందుకు తమ్లూక్ లోక్సభ నియోజకవర్గం బీ.జే.పీ. అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తృణమూల్...